తెలంగాణ

హార్వర్డు బిజినెస్ కాన్ఫరెన్స్‌కు బీజేపీ నేత కరుణ గోపాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 19: బీజేపీ నేత కరుణ గోపాల్‌కు హార్వర్డు ఆసియా బిజినెస్ కాన్ఫరెన్స్-2020లో ప్రసంగించే అవకాశం దక్కింది. యూఎస్‌ఏ బోస్టన్‌లోని హార్వర్డు బిజినెస్ స్కూల్‌లో ఆమె మార్చి 1వ తేదీన ‘అవకాశాలు- మార్పులు- సవాళ్లు’ అనే అంశంపై ప్రసంగిస్తారు. ఇటీవలె కేటీఆర్ సైతం హార్వర్డు ఇండియా కాన్ఫరెన్స్‌లో పాల్గొని వచ్చారు. కరుణ గోపాల్ ఫౌండేషన్ ఫర్ ఫ్యూచరిస్టిక్ సిటీస్‌కు అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు.