తెలంగాణ

మేడమ్.. బ్రహ్మోత్సవాలకు రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని కోరు తూ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌కు సోమవారం ఆలయ ఈవో గీత, ధర్మకర్త బి.నరసింహమూర్తి, ప్రధానార్చకులు నంధీగల్ లక్ష్మీనరసింహాచార్యులు ఆహ్వాన పత్రికను అందించారు. ఈనెల 26నుండి వచ్చే నెల 7 వరకు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలకు గవర్నర్‌ను ఆహ్వానిస్తూ వారికి స్వామివారి లడ్డూ ప్రసాదాలను అందించారు.
*చిత్రం... గవర్నర్ తమిళసైకి యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేస్తున్న ఈవో గీత