తెలంగాణ

టీపీసీసీ ఉపాధ్యక్షుడు రంగారెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 25: పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడి పనిచేశారని, దీని వల్ల ఆశించినట్లుగానే మూడు లోక్‌సభ సీట్లు వచ్చాయని టీపీసీసీ ఉపాధ్యక్షుడు రంగారెడ్డి చెప్పారు. శనివారం ఇక్కడ ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో గట్టి బలం ఉందని చెప్పారు. రెండు పార్లమెం స్థానాల్లో తక్కువ ఓట్లతో ఓడిపోయామన్నారు. బీజేపీ పార్టీ కాంగ్రెస్‌కు పోటీ కాదన్నారు. కాంగ్రెస్ పార్టీకి 119 అసెంబ్లీ స్థానాల్లో 17 లోక్‌సభ స్థానాల్లో చెక్కుచెదరని బలం ఉందన్నారు.