తెలంగాణ

ఈదురు గాలుల ధాటికి 125 ఇళ్లు ధ్వంసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దండేపల్లి, జూన్ 6: ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం రాత్రి వీచిన ఈదురు గాలులకు దండేపల్లి మండలంలో 125 ఇళ్లు ధ్వంసమవగా, విద్యుత్ స్థంబాలు, భారీ వృక్షాలు నేలకొరిగాయి. నెల్కివెంకటాపూర్ నుండి ముత్యంపేట వరకు లక్సెటిపేట- నిర్మల్ రహదారికి ఇరువైపుల ఉన్న చెట్లు నేలకొరగడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చింతపెల్లి గ్రామంలో 93, కొర్విచెల్మ 8, నెల్కివెంకటాపూర్‌లో 10, ధర్మారావుపేట, పెద్దపేటలలో 3, రెబ్బన్‌పెల్లిలో 2 గృహలు ధ్వంసమయ్యాయని, వాటిని పరిశీలించి జిల్లా ఉన్నాతాధికారులకు నివేదిక పంపామని తహసీల్దార్ కుమారస్వామి తెలిపారు.