జాతీయ వార్తలు
మోదీ, ఇమ్రాన్లను కలుసుకుంటా:ట్రంప్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 17 September 2019
న్యూఢిల్లీ: భారత్, పాకిస్థాన్ ప్రధానులు మోదీ, ఇమ్రాన్ఖాన్లను త్వరలో కలుసుకుంటానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. రెండు ఆసియా దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గాయని ఆయన అన్నారు. వైట్హౌస్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ త్వరలో మోదీని, ఐక్యరాజ్యసమితి అసెంబ్లీ సమావేశాల్లో పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్తో భేటీకానున్నట్లు తెలిపారు.