జాతీయ వార్తలు
ట్రక్కులో బాంబు పేలి ఒకరు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 19 October 2019
కొల్హాపూర్: మహారాష్టల్రో ఎన్నికల ప్రచారం జరుగుతున్న వేళ ట్రక్కులో బాంబు పేలి ఒకరు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. కొల్హాపూర్ పట్టణంలో ఓ ట్రక్కు డ్రైవరు తన స్నేహితుడితో కలిసి వచ్చి రోడ్డు పక్కన వాహనం ఆపారు. ట్రక్కులో ఉన్న బాంబు పేలి డ్రైవరు అక్కడికక్కడే మరణించాడు. డ్రైవరు స్నేహితుడు తీవ్ర గాయాలతో బయటపడ్డాడు.