రాష్ట్రీయం

భక్తులతో పోటెత్తిన తిరుమల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఇల వైకుంఠంగా విరాజిల్లుతోన్న తిరుమల పుణ్యక్షేత్రం భక్తులతో పోటెత్తింది. సోమవారం ఒక్కరోజే 1.10 లక్షలమంది భక్తులు స్వామిని దర్శించుకొని వైకుంఠ ద్వార ప్రవేశం చేశారు. మంగళవారం ద్వాదశి రోజునా స్వామి దర్శనానికి భక్తులు పెద్దఎత్తున తరలి వస్తున్నారు. తిరుమల శ్రీవారి గుడిముందు భక్తుల రద్దీ దృశ్యం.