తెలంగాణ

బోధన్‌లో అఖిలపక్షాల బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోధన్: బోధన్‌లోని నిజాం చక్కెర కర్మాగారాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరుతూ వివిధ రాజకీయ పక్షాలు శనివారం బంద్ నిర్వహిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని సి.ఎం. కెసిఆర్ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు నేటితో 100 రోజులు పూర్తయిన సందర్భంగా అఖిలపక్ష బంద్ నిర్వహిస్తున్నారు.