తెలంగాణ
ప్రచారంలో విషాదం’ తెరాస కార్యకర్త మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 29 January 2016
సికింద్రాబాద్, జనవరి 28: సికింద్రాబాద్ నియోజకవర్గంలో జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలో విషాదం చోటుచేసుకుంది. గురువారం మెట్టుగూడ డివిజన్లో తెరాస అభ్యర్థిని భార్గవికి మద్దతుగా మంత్రి పద్మారావుప్రచారం చేశారు. మంత్రితోపాటు ప్రచారంలో పాల్గొన్న విజయపురికి చెందిన తెరాస కార్యకర్త రవి (40) తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందాడు. అయితే దీన్ని మంత్రి వ్యక్తిగత సిబ్బంది తోసిపుచ్చారు. రోడ్డుపైన జరిగితే దానికి ప్రచారానికి ముడిపెడుతున్నారని అన్నారు.