రాష్ట్రీయం
దసరాకు 162 ప్రత్యేక రైళ్లు నడిపాం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 11 October 2019
హైదరాబాద్, అక్టోబర్ 11: దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యం కోసం దక్షిణ మధ్య రైల్వే 162 ప్రత్యేక రైళ్లును నడిపినట్లు రైల్వే సీపీఆర్వో రాకేశ్ తెలిపారు. అక్టోబర్ 1 నుంచి 10 వరకు 352 అదనపు కోచ్లు ఏర్పాటు చేశామన్నారు. ఈ పది రోజుల్లో దాదాపు 2 లక్షల మందిని గమ్యం స్థానానికి చేర్చామని మన్నారు. వీటిలో 98 రిజర్లేషన్ రైళ్లు, 64 జనసాధారణ్ ప్రత్యేక రైళ్లు నడిపినట్లు చెప్పారు.