తెలంగాణ
మెట్రో రైల్లో నారా బ్రాహ్మణి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 19 August 2019
ఖైరతాబాద్, ఆగస్టు 18: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోడలు నారా బ్రాహ్మణి మెట్రోరైల్లో ప్రయాణించారు. ఆదివారం తన కుమారుడు దేవాన్ష్తో కలిసి జూబ్లీహిల్స్లోని పెద్దగుడి స్టేషన్ వద్ద మెట్రో ఎక్కిన ఆమె లక్డీకపూల్ స్టేషన్ వరకు ప్రయాణించారు. అక్కడి నుంచి మరో వాహనంలో వెళ్లిపోయారు. మెట్రోలో ప్రయాణించిన బ్రాహ్మణితో సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయాణికులు ఆసక్తి కనబరిచారు.
చిత్రం...కుమారుడు దేవాన్ష్తో కలిసి మెట్రో రైలులో ప్రయాణిస్తున్న నారా బ్రాహ్మణి
*