రాష్ట్రీయం

విద్యార్థుల ఫెలోషిప్‌పై సీఎంలు స్పందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 16: తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ విద్యార్థులకు ఫెలోషిప్ ఇవ్వక పోవడంపై ఆంధ్ర, తెలంగాణ ముఖ్యమంత్రులు వెంటనే స్పందించాలని కాంగ్రెస్ నాయకుడు వీ హనుమంతరావుడిమాండ్ చేశారు. శుక్రవారం ఢిల్లీలో వీహెచ్ విలేఖరుతో మాట్లాడుతూ కేంద్రంలో యుపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో యూనివర్సిటీ విద్యార్థులకు రాజీవ్ ఫెలోషిఫ్ ఇచ్చేవారని అన్నారు. ప్రస్తుతం ఈ పెలోషిప్ ఇవ్వడం లేదన ఆరోపించారు. దీనిపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తక్షణమే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.
అలాగే బీసీ విద్యార్థుల కోసం పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయాలని సీఎంలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో నల్లమలలో యురేనియం తవ్వకాలను వెంటనే ఆపివేయాలి ఆయన డిమాండ్ చేశారు.