జాతీయ వార్తలు
శ్రీలంక మృతుల్లో ఆరుగురు భారతీయులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 22 April 2019
కొలంబో: శ్రీలంక పేలుళ్ల మృతుల్లో ఆరుగురు భారతీయులు ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కర్ణాటకకు చెందిన ఏడుగురు వ్యక్తులు శ్రీలంక వెళ్లారు. వీరిలో ఇద్దరు మృతిచెందినట్లు శ్రీలంకలో ఉన్న భారత హైకమిషన్ సోమవారం తెలిపింది. కన్నడిగులు కేజీ హనుమంతరాయప్ప, ఎం. రంగప్ప మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. పేలుళ్లలో లక్ష్మీ, నారాయణ్ చంద్రశేఖర్, రమేశ్ మృతిచెందినట్లు నేషనల్ హాస్పిటల్ వెల్లడించిందని ఆదివారం కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విటర్లో పేర్కొన్నారు. మారణహోమంలో కేరళకు చెందిన పీఎస్ రెజీనా(58) మృతిచెందినట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే.