రాష్ట్రీయం

ప్రముఖ రంగస్థల నటులు చాట్ల శ్రీరాములు కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ప్రముఖ రంగస్థల నటులు చాట్ల శ్రీరాములు కన్నుమూశారు. అనారోగ్యంతో సికింద్రాబాద్‌ రైల్వే ఆసుపత్రిలో చికిత్సపొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 1931లో చాట్ల శ్రీరాములు విజయవాడలో జన్మించారు. కేంద్ర సంగీత నాటక అకాడమీ ఎన్టీఆర్‌ పురస్కారం, పొట్టి శ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్‌ అందుకున్నారు. రైల్వే ఉద్యోగిగా పనిచేస్తూ 1976 నుంచి చాట్ల శ్రీరాములు నాటకరంగానికి అంకితమయ్యారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో తొలి అనౌన్సర్‌గా శ్రీరాములు పనిచేశారు.