క్రీడాభూమి

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ శిఖర్ ధావన్ దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 21: వచ్చే నెల లో ప్రారంభమయ్యే న్యూజిలాండ్ టీ20 సిరీస్‌కు టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ దూర మైనట్లు తెలుస్తోం ది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన చివ రి వనే్డలో ధావన్ ఫీల్డింగ్ చేస్తూ గాయ పడ్డాడు. దీంతో ఎడమ భుజానికి తీవ్రంగా గాయం కావడంతో మధ్య లోనే మైదానాన్ని విడిచి వెళ్లాడు. అయతే తాజాగా న్యూజిలాండ్ పర్య టనకు వెళ్లే జట్టుతో ధావన్ లేకపో వడం దీనికి మరింత బలాన్ని చే కూర్చింది. ప్రపంచకప్‌లోనూ గాయ పడిన గబ్బర్ ఆస్ట్రేలియాతో సిరీస్‌కే పునరాగమనం చేసిన విషయం తెలిసిందే. ఇదిలాఉంటే భారత్ న్యూజిలాండ్‌తో 5 టీ20, 3 వనే్డలు, 2 టెస్టులు ఆడనుంది.
'చిత్రం... టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్