క్రీడాభూమి

సౌత్ ఏషియన్ గేమ్స్ విజేతలకు ఫ్రైజ్ మనీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: నేపాల్‌లో జరిగిన సౌత్ ఏషియన్ గేమ్స్‌లో పతకాలు సాధించిన 174 బంగారు పతక విజేతలకు రూ.1.5 లక్షల ఫ్రైజ్ మనీని ప్రకటిస్తున్నట్లు క్రీడా శాఖ మంత్రి కిరన్ రీజిజు బుధవారం ప్రకటించాడు. పాయంట్ల పట్టికలో భారత్ 13వ సారి టాప్‌లో నిలవడం విశేషం. మొత్తం 312 పతకాలు సాధించగా, అందులో 174 బంగారు, 93 రజత, 45 కాంస్య పతకాలున్నాయ. రజతం సాధించిన క్రీడాకారుల కు రూ.1లక్ష, కాంస్య సాధించిన వారిక రూ.50వేలు ఫ్రైజ్ మనీని ప్రకటించారు.
*చిత్రం... క్రీడా శాఖ మంత్రి కిరన్ రీజిజు