క్రీడాభూమి

స్వర్ణ పతకం సాధించిన భారత ఆర్చర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యాంకాక్‌లో బుధవారంతో ముగిసిన ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్స్ కాంపౌండ్ మిక్స్‌డ్ పెయిర్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన భారత ఆర్చర్లు అభిషేక్ వర్మ, జ్యోతి సురేఖ వెన్నం. ఈ టోర్నమెంట్‌లో భారత్‌కు ఈ ఒక్క పతకమే లభించింది. వీరు చైనీస్ తైపీకి చెందిన ఈ సువాన్ చెన్, చియూ లే చెన్ జోడీపై 158-151 పాయింట్ల తేడాతో గెలుపొందారు