క్రీడాభూమి

టాప్ 10లో జెమీమా, స్మృతీ, హర్మన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ తాజాగా విడుదల చేసిన మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో భారత బ్యాట్స్‌వుమెన్లు జెమీమా రోడ్రిగ్స్ మూడు స్థానాలు ఎగబాకి 699 పాయంట్లతో నాలుగో స్థానంలో కొనసాగు తుండగా, స్మృతీ మంధాన 7, హర్మన్ ప్రీత్ తొమ్మిది స్థానాలను కైవసం చేసుకున్నారు.
ఇక బౌలింగ్ విభాగంలో రాధా యాదవ్ మూడు స్థానాలు మెరుగు పర్చుకొని 769 పాయంట్లతో రెండో స్థానంలో నిలవగా, దీప్తి శర్మ (726), పూనమ్ యాదవ్ (716) పాయంట్లతో వరుసగా 4,5 స్థానాల్లో కొనసాగుతున్నారు. ఆల్‌రౌండర్ల జాబితాలో భారత్ నుంచి ఎవరూ లేకపోవడం విశేషం.