క్రీడాభూమి

జాతీయ క్రీడా పురస్కారాల కమిటీ ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 8: ఈ ఏడాది జాతీయ క్రీడా పురస్కారాల ఎంపికకు 12 మంది సభ్యులతో కూడిన కమిటీని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నియమించనుంది. ఈ ప్యానెల్‌లో ప్రపంచ చాంపియన్ బాక్సర్ మేరీ కోమ్, ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్ బెచుంగ్ భూటియాలకు స్థానం దక్కింది. ఇందులో భాగంగా అథ్లెట్లు, కోచ్‌ల అవార్డులను ఈ కమిటీ ఎంపిక చేయనుంది. ప్రతి యేటా ఆగస్టు 29న భారత హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్‌చంద్ పుట్టినరోజును పురస్కరించుకొని ఈ క్రీడా పురస్కారాలను అందిస్తున్న విషయం తెలిసిందే.