క్రీడాభూమి

సెమీ ఫైనల్‌కు పీవీ సింధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకార్తాలో జరుగుతున్న ఇండోనేషియా ఓపెన్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత స్టార్ పీవీ సింధు. క్వార్టర్ ఫైనల్లో ఆమె జపాన్ క్రీడాకారిణి నజోమీ ఒకుహరాను 21-14, 21-7 తేడాతో ఓడించి,
సెమీస్‌లో చెన్ యూ ఫెయ్‌తో పోరును ఖరారు చేసుకుంది.