క్రీడాభూమి
గెలవడం సంతోషాన్నిచ్చింది : కోహ్లీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 22 April 2019
బెంగళూరు, ఏప్రిల్ 22: చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో గెలవడం సంతోషాన్నిచ్చిం దని బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. చివరి ఓవర్లో ధోనీ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి మమ్మల్ని భయపెట్టాడని చెప్పాడు. ఇక్కడి పిచ్పై 160 ప రుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడం చాలా కష్టమని, అందు కే చివరి వరకు పోరాడమన్నాడు. డివిల్లియర్స్, పార్థీవ్ పటేల్ చక్కటి భాగస్వామ్యం అందించారని, మేం 175 పరుగులు టార్గెట్ పెట్టుకున్నామని, కానీ దానికి 15 పరుగులు తక్కువ చేశామని కోహ్లీ పేర్కొన్నాడు.