క్రీడాభూమి

తప్పేంలేదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: భారత్-పాక్ మ్యాచ్‌పై కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ బుధవారం స్పందించారు. ఈ ఏడాది ప్రపంచకప్‌లో భాగం గా పాక్‌తో మ్యాచ్ గురించి ఇండియా టుడేతో మాట్లాడారు. ఐసీసీ టోర్నీ కానుక బీసీసీఐ, కేంద్రం ప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్నారు. తనవరకైతే పాక్‌తో మ్యాచ్ ఆడ కపోవడంలో తప్పేం లేదన్నారు. ఫిబ్రవరి 14న పుల్వా మాలో ఉగ్రదాడిలో 40 మందికి పైగా భారత జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై పాక్ ప్రధాని, మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ కూడా ఆధారాల్లేవని కొటి టపడేసిన విషయం తెలిసిందే. బీసీసీఐ కేంద్ర ప్రభుత్వం చె ప్పినదాని ప్రకారం నడుచుకుంటుందని భావిస్తున్నట్లు చెప్పారు.