ఆంధ్రప్రదేశ్
భక్తులతో శైవ క్షేత్రాలు కిటకిట
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 7 December 2015
విజయవాడ: కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో పలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువ జాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకొని అభిషేకాలు, పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. భీమవరంలోని సోమేశ్వరాలయం, శ్రీశైలం, శ్రీకాళహస్తి, పాలకొల్లు, అమరావతి, తెలంగాణలోని వేములవాడ, కీసర, కాళేశ్వరం, భద్రాచలం తదితర ఆలయాల్లో భక్తులు పోటెత్తారు.