జాతీయ వార్తలు

షిరిడీ ఆలయం మూసివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: షిరిడీ ఆలయాన్ని ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి మూసివేస్తున్నారు. దేశవ్యాప్తంగా 125 కరోనా కేసులు నమోదు కాగా ఒక మహారాష్టల్రోనే 39 కేసులు నమోదు అయ్యాయి. దీంతో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా షిరిడీ ఆలయాన్ని మూసివేశారు. మళ్లీ ఆదేశాలు వచ్చే వరకు ఎవ్వరూ కూడా దర్శనానికి రావద్దని, భక్తులు తమ ప్రయాణాలను రద్దుచేసుకోవాలని ఆలయ అధికారులు కోరారు.