రాష్ట్రీయం

క్వారంటైన్‌కు నిమ్మగడ్డ ప్రసాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 19: వాన్‌పిక్ వ్యవహారంలో అరెస్టై సెర్బియా జైలులో ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ విడుదలై గురువారం నాడు హైదరాబాద్ చేరుకున్నారు. అయితే కరోనా నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయ అధికారులు ఆయనను క్వారంటైన్‌కు తరలించారు. వాన్‌పిక్ వ్యవహారంలో జైలుకు వెళ్లిన నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్టు చెల్లదంటూ సెర్బియా సుప్రీంకోర్టు తీర్పు చెప్పడంతో ఆయన విడుదలై హైదరాబాద్‌కు వచ్చారు.