తెలంగాణ

రేవంత్‌రెడ్డికి బెయిల్ మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. రాజేంద్రనగర్ జన్వాడ డ్రోన్ కేసులో 14 రోజులుగా చర్లపల్లి జైలులో ఉన్న ఆయనకు హైకోర్టులో ఊరట లభించింది. హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తొలుత కుకట్ పల్లి కోర్టు ఆయన బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది.