తెలంగాణ

మద్యం కంపెనీలకు నీటిని ఆపండి: రేవంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో తీవ్ర నీటిఎద్దడి నెలకొన్న దృష్ట్యా మద్యం తయారీ కంపెనీలకు నీటి సరఫరాను నిలిపివేయాలంటూ టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిని విచారణకు స్వీకరించిన హైకోర్టు సోమవారం నాడు జిహెచ్‌ఎంసి, జలమండలి అధికారులకు నోటీసులు జారీ చేసింది. మద్యం కంపెనీలకు నీటి సరఫరా గురించి మూడు వారాల్లోగా నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశించింది.