ఆంధ్రప్రదేశ్‌

రూ. కోటి ఎర్రచందనం స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు: చంద్రగిరి మండలం చామల అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి సుమారు కోటి రూపాయలు విలువచేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల జాడ తెలుసుకొని స్మగ్లర్లు పరారయ్యారు. వారిని పట్టుకొనేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.