ఆంధ్రప్రదేశ్‌

రైతులకు ఈనెల 26న స్థలాల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు ఈనెల 26న సిఎం చంద్రబాబు ఇళ్లస్థలాలను పంపిణీ చేస్తారని మంత్రి నారాయణ తెలిపారు. అదే రోజు ఆరులైన్ల రహదారి పనులను, వెలగపూడిలో ఎన్టీఆర్ క్యాంటీన్‌ను సిఎం ప్రారంభిస్తారని తెలిపారు. రాజధాని ప్రాంతంలో వరద ముప్పు పరిస్థితిపై నెదర్లాండ్స్ బృందం అధ్యయనం చేస్తుందన్నారు.