ఆంధ్రప్రదేశ్‌

రైలునుంచి జారిపడి తల్లీకూతుళ్ల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు: ఇక్కడికి సమీపంలోని వట్లూరు వద్ద బుధవారం ఉదయం విజయవాడ వైపు వెళుతున్న రైలు నుంచి జారిపడి తల్లి (30), కూతురు (6) మరణించారు. ప్రమాదవశాత్తూ వీరు రైలు నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలకు కొద్దిదూరంలో తీవ్ర గాయాలతో పడి ఉన్న బాలుడిని ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.