తెలంగాణ

పుష్కరాలకు టి.ఆర్టీసీ స్పెషల్ బస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆగస్టు 12 నుంచి 23వ తేదీ వరకూ జరిగే కృష్ణా పుష్కరాల సందర్భంగా 1,100 ప్రత్యేక బస్సులను నడపాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. ఈ బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీని వసూలు చేస్తారు. వెయ్యి ఎక్స్‌ప్రెస్, సూపర్ లగ్జరీ బస్సులతో పాటు వంద ఏసీ బస్సులను తెలంగాణలోని ముఖ్య పట్టణాల నుంచి కృష్ణానదీ తీరంలోని పుష్కర ఘాట్లకు నడుపుతారు. విజయవాడ వెళ్లే భక్తులకు కూడా హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుస్తాయి.