తెలంగాణ
ఖమ్మంలో తెరాస ప్లీనరీకి జోరుగా సన్నాహాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 23 April 2016
ఖమ్మం: తెరాస పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈనెల 27న ఖమ్మంలో జరిగే ప్లీనరీకి ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ప్లీనరీ నిర్వహణకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో శనివారం ఇక్కడ రోడ్ల నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. ప్లీనరీ వేదికకు వెళ్లే మార్గంలో పచ్చదనం నిండేలా మొక్కలు నాటుతున్నారు. సిఎం కెసిఆర్తో పాటు మంత్రులు, ఇతర ప్రముఖులు వస్తున్నందున భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు.