జాతీయ వార్తలు
మహారాష్టల్రో ఐదేళ్లు అధికారంలో ఉంటాం:పవార్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 15 November 2019
ముంబయి: మహారాష్టల్రో ఐదేళ్లపాటు అధికారంలో ఉంటామని ఎన్సీపీ నేత శరద్ పవార్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అలాగే ఐదేళ్లపాటు అధికారంలో కొనసాగుతామని తెలిపారు. కాగా ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మధ్య పొత్తు నెలకొన్న విషయం విదితమే. సీఎం పదవి శివసేనకు, డిప్యూటీ సీఎం పదవులు ఎన్సీపీ, కాంగ్రెస్ తీసుకునేటట్లు ఒప్పందం కుదుర్చుకున్నాయి.