జాతీయ వార్తలు

పాక్ డ్రోన్ కలకలం ..హైఅలర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫిరోజ్‌పూర్: పంజాబ్ సరిహద్దుల్లో పాక్ డ్రోన్ కలకలం సృష్టించింది. ఇండో-పాక్ సరిహద్దుల్లోని పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్‌పూర్ వద్ద పాక్ డ్రోన్ జవాన్లకు కనిపించింది. నాలుగైదు నిమిషాల పాటు ఎగిరిన డ్రోన్‌ను కూల్చేందుకు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ గార్డ్స్ అవుట్ పోస్ట్ జవాన్లు సమాయత్తమవ్వగా అది మాయమైంది. దీంతో పంజాబ్ సరిహద్దు ప్రాంతంలో హై అలెర్ట్ ప్రకటించారు.