ఆంధ్రప్రదేశ్‌

మోహినీ అవతారంలో శ్రీపద్మావతి అమ్మవారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుచానూరు: శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం మోహినీ అవతారంలో తిరుమాడ వీధుల్లో వూరేగారు. అమ్మవారి పల్లకి వాహన సేవ నయనానందకరంగా సాగింది. సాయంత్రం 4 గంటలకు వసంతోత్సవం, రాత్రికి గజవాహన సేవ జరగనుంది. పల్లకి సేవలో తితిదే ఛైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు, జేఈవో పోలా భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.