తెలంగాణ

మహిళను హత్యచేసి తగులబెట్టిన దుండగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్: డిచ్‌పల్లి మండలం తిరుమన్‌పల్లిలో ఓ మహిళను దారుణంగా హత్యచేసి మృతదేహాన్ని తగులబెట్టిన ఉదంతం శుక్రవారం ఉదయం వెలుగు చూసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.