జాతీయ వార్తలు

న్యాయమే గెలిచింది..నిర్భయ తల్లిదండ్రులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: నాకుమార్తెకు ఇపుడు న్యాయం జరిగింది. ఆలస్యం జరిగినా న్యాయమే గెలిచిందని నిర్భయ తల్లిదండ్రులు ఆశాదేవి, భద్రినాథ్ సింగ్ అన్నారు. నిర్భయ దోషులను తీహార్ జైలులో ఈరోజు ఉదయం ఐదున్నర గంటలకు ఉరితీసిన విషయం విదితమే. ఉరి అమలుపై నిర్భయ తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు జరిగితే చూస్తూ ఉరుకునేది లేదని అన్నారు. నిర్భయ ఆత్మ శాంతిస్తుందని, ఇలాంటి కేసుల్లో సత్వర న్యాయం కోసం తన పోరాటం ఉంటుందని నిర్భయ తల్లి అన్నారు.