జాతీయ వార్తలు
భవనం కూలిన ఘటనలో 14 చేరిన మృతుల సంఖ్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 17 July 2019
ముంబయి: దక్షిణ ముంబయిలోని డోంగ్రీ ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. ఇంకా కొంత మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. మృతుల్లో నలుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో భాగంగా జాగిలాలను సైతం రంగంలోకి దింపారు.