తెలంగాణ
దళితులకు పదవులివ్వాలని మోత్కుపల్లి దీక్ష
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 14 April 2016
హైదరాబాద్: కెసిఆర్ క్యాబినెట్లో దళితులకు తగిన ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ టి.టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు గురువారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఒకరోజు దీక్ష ప్రారంభించారు. సిఎం కెసిఆర్ దళితుల పట్ల అంటరానితనం ప్రదర్శిస్తున్నారని ఆయన ఆరోపించారు. దళితులకు పదవులిచ్చేందుకు జూన్ 2లోగా నిర్ణయం తీసుకోని పక్షంలో తన ఆందోళనను తీవ్రతరం చేస్తానన్నారు. తెలంగాణ క్యాబినెట్లో కెసిఆర్ కులానికి చెందినవారు నలుగురున్నారని అన్నారు.