తెలంగాణ

కోఠి ఆస్పత్రిలో గర్భిణి మృతి: బంధువుల ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కోఠిలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో మంగళవారం ఉదయం ఓ గర్భిణి మరణించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. సకాలంలో వైద్యం అందించకుండా డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ దారుణం జరిగిందని మృతురాలి బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు.