జాతీయ వార్తలు

అవగాహన పెంచండి:మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశంలో విస్తరిస్తున్న కరోనా వైరస్‌పై అవగాహన కార్యక్రమాలను పెంచాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఆయన ఈరోజు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడారు. ఇటువంటి పరిస్థితుల్లో మీడియా బాధ్యతాయుతమైన పాత్రను పోషిస్తుందని అన్నారు. ఎంపీలు కూడా తమ తమ నియోజకవర్గాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. సామాజిక చైతన్యాన్ని కల్పిస్తూ అవసరమైన చోట్ల వైద్య వసతులను కల్పించాలని సూచించారు.