జాతీయ వార్తలు

పార్లమెంటుపై దాడి అమరవీరులకు నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ:2001లో పార్లమెంటుపై జరిగిన ఉగ్రదాడిలో మృతిచెందిన అమర జవాన్లకు పార్లమెంట్‌ ఆవరణలోని స్మారక స్థూపం వద్ద రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ తదితరులు నివాళులర్పించారు. హోంశాఖ మంత్రి అమిత్‌షా, మాజీ ప్రధాని మన్మోహన్‌, కాంగ్రెస్‌ నేత గులాంనబీ ఆజాద్‌తోపాటు పలువురు నేతలు అమరజవాన్లకు నివాళులర్పించారు. 13 ఏళ్ల క్రితం లష్కరే యీ తాయిబా, జేషే ఈ హ్మద్‌ తీవ్రవాదులు పార్లమెంట్‌ పై జరిపిన దాడిలో ఐదుగురు ఢిల్లీ పోలీస్‌ అధికారులు, సీఆర్పీఎఫ్‌ మహిళా జవాన్‌, పార్లమెంట్‌ వార్డు సిబ్బంది సహా జర్నలిస్టు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఐదుగురు తీవ్రవాదులను భద్రతాదళాలు హతమార్చాయి.