జాతీయ వార్తలు

దీదీని నమ్మారు..మోసపోయారు:మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: మీరు దీదీని నమ్మారు. మోసపోయారు. తొలుత నేను కూడా ఆమె నిరాంబరతకు నిలువుటద్దం అని అనుకున్నాను. కాని నా తప్పు తెలుసుకున్నాను. బెంగాల్‌లో ఆమె ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారు అని ప్రధాని మోదీ అన్నారు. దక్షిణ దీనాజ్‌పూర్‌లోని బునియాద్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ మమతాబెనర్జీ రాష్ట్భ్రావృద్ధికి స్పీడ్‌బ్రేకర్ వంటివారని అన్నారు. బుజ్జగింపుల రాజకీయాలను ఆమె తీవ్రస్థాయికి తీసుకువెళ్లారని అన్నారు. మే 23 తరువాత బెంగాల్‌లో అద్భుతం జరుగబోతుందని, బెంగాల్ మోదీకి మరింత బలాన్ని ఇస్తుందని అన్నారు.