ఆంధ్రప్రదేశ్‌

మమత ప్రమాణస్వీకారానికి మోదీకి ఆహ్వానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కత:పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించనున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆ పార్టీ ప్రధాని మోదీని ఆహ్వానించింది. యుపి ముఖ్యమంత్రి అఖిలేష్‌యాదవ్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ సహా పలువురు ప్రముఖులను ఆమె ఆహ్వానించారు. ఈనెల 27న మమత బాధ్యతలు స్వీకరించనున్నారు.