జాతీయ వార్తలు

మథుర నియోజకవర్గంలో పర్యటించిన ప్రధాని మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని మథుర నియోజకవర్గంలో పర్యటించారు. హేమమాలిన నియోజకవర్గమైన మథురలో ఆయన స్వచ్ హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. నేషనల్ ఆర్ట్ఫిషియల్ ఇన్‌సెమినేషన్ ప్రొగ్రామ్‌ను ప్రారంభించారు. కొందరు మహిళా పారిశుద్ధ్య కార్మికులతో ముచ్చటించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా ప్రచారాన్ని ఆరంభించారు.