తెలంగాణ

కరవుపై గవర్నర్‌కు నివేదిస్తాం: ఎల్.రమణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ జిల్లాల్లో తీవ్ర దుర్భిక్షం నెలకొన్నప్పటికీ సిఎం కెసిఆర్ శంకుస్థాపనల పేరిట హడావుడి చేస్తున్నారే తప్ప రైతులను ఆదుకోవడం లేదని టి.టిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ విమర్శించారు. కరవు సమస్యపై త్వరలోనే గవర్నర్‌ను కలిసి పరిస్థితిని వివరిస్తామని ఆయన బుధవారం మీడియాకు తెలిపారు. తెలంగాణలో టిడిపి అదృశ్యం అవుతుందని మంత్రి కెటిఆర్ అహంకారంతో వ్యాఖ్యలు చేయడం తగదన్నారు.