తెలంగాణ

ప్రశ్నించేవారిపై ఎదురుదాడి తగదు:లక్ష్మణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రజాసమస్యలపై ప్రశ్నించిన జెఎసి చైర్మన్ కోదండరామ్‌పై తెరాస మంత్రులు, నేతలు మూకుమ్మడిగా ఎదురుదాడి చేయడం తగదని టి.బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. సమాధానాలు చెప్పే ధైర్యం లేకే తెరాస నేతలు ఇలా ప్రతిదాడికి దిగుతున్నారన్నారు. ప్రశ్నించే అధికారం ఎవరికైనా ఉందని, తెరాస సర్కారు మాత్రం నిరంకుశ ధోరణిలో ప్రవర్తిస్తోందన్నారు. ఫిరాయింపులకు వేదికగా తెలంగాణ సచివాలయం మారిందన్నారు.