జాతీయ వార్తలు

70 ఏళ్లుగా అంథకారంలో కశ్మీరీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆర్టికల్ 370, ఆర్టికల్ 35లను ఉపయోగించుకుని వంశపారంపర్య పాలన కొనసాగిస్తూ లబ్ధిపొందారని, గత 70 ఏళ్లుగా కశ్మీరులు అంథకారంలో మగ్గారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో విధించిన ఎమర్జెన్సీ కాలాన్ని గుర్తు చేస్తూ గృహనిర్బంధంలో ఉన్న నేతలను 18 నెలల కంటే ముందే విడుదల అవుతారని అన్నారు. జమ్మూకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు ఏర్పడిన వెంటనే రాష్ట్ర హోదా కల్పిస్తామని చెప్పారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కలలు కన్న ఒకే జెండా, ఒకే ప్రధానమంత్రి, ఒకే రాజ్యాంగం సాకారమైందని అన్నారు.