ఆంధ్రప్రదేశ్‌

కొమరవోలు జనచైతన్య యాత్రలో నారా భువనేశ్వరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామర్రు : కృష్ణాజిల్లా కొమరవోలులో జరిగిన జనచైతన్య యాత్రలో ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పర్యటించారు. తొలుత గ్రామంలోని ఎన్టీఆర్‌ దపంతుల విగ్రహాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. డ్వాక్రా మహిళలకు గ్యాస్‌ సిలిండర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలువురు తెదేపా నాయకులు, అధికారులు పాల్గొన్నారు.