తెలంగాణ

జెఎసికి జనం గుర్తింపుఉంది: కోదండరామ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్: తమ సంస్థకు ప్రజలే గుర్తింపు ఇచ్చారని తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ అన్నారు. ఆయన మంచిర్యాలలో మంగళవారం ప్రజాసంఘాల ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ, ఉద్యమ సంస్థకు ఏ నాయకుల గుర్తింపు అవసరం లేదని, తమకు ఎలాంటి పదవులు అక్కర్లేదని అన్నారు. తమకు ముందు, వెనుక ప్రజలే ఉన్నారన్నారు. తెరాస సర్కారు రెండేళ్ల పనితీరును ఆయన సమీక్షిస్తూ, జనం కోసం తాము పోరాటం వేడేది లేదని ప్రకటించారు.